Wednesday, May 22, 2024

హిమాయత్‌సాగర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్ సాగర్‌లో దూకి ఓ వ్య‌క్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్తున్న కొంద‌రు సాగ‌ర్ లో మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు గోషామహాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ యాదవ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాల విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement