Friday, July 26, 2024

Shamshabad – ఏసీబీ చిక్కిన నానాజీపూర్ పంచాయితీ కార్య‌ద‌ర్శి, బిల్ క‌లెక్ట‌ర్

శంషాబాద్, (ప్రభ న్యూస్) : శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామపంచాయతీలో నేడు ఏసీబీ అధికారులు నిర్వ‌హించిన దాడుల‌లో లంచం తీసుకుంటు ఇద్ద‌రు చిక్కారు.. ఒక వ్య‌క్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండ‌గా నానాజీపూర్ గ్రామపంచాయతీ కార్య‌ద‌ర్శి రాధిక‌, బిల్ క‌లెక్ట‌ర్ బాల్ రాజ్ లు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.. వీరిద్ద‌రిపై కేసు న‌మోదు చేసి ఉన్న‌తాధికారులు స‌మాచారం అంద‌జేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement