Wednesday, July 24, 2024

Chhattisgarh – లోయ‌లో ప‌డ్డ వాహ‌నం …. 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లో కార్మికుల పికప్ వాహనం బోల్తా పడి 17 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కార్మికుల‌తో వెళుతున్న ఈ పిక‌ప్ వాహ‌నం మలుపు తిరుగుతుండ‌గా అదుపు త‌ప్పి లోయ‌లోకి దూసుక‌పోయింది.. ఈ ప్ర‌మాదంలో మొత్తం 17 మంది మ‌ర‌ణించ‌గా, వారిలో 14 మంది మ‌హిళ‌లే ఉండ‌టం విషాదం.. గాయ‌ప‌డిన మ‌రో అరుగురిని స‌హాయ సిబ్బంది చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌రలించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement