Sunday, May 19, 2024

లచ్చ పేట లో హైందవ ధార్మిక సభ

లచ్చ పేట లో సోమవారం హైందవ ధార్మిక సభ ఏర్పాటు చేసారు. కామారెడ్డి జిల్లా గురుమెట్టు కు చెందిన సద్గురు మహదేవ్ స్వామీజీ బృందం మహా పాదయాత్ర ద్వారా లచ్ఛపేటకు చేరుకుంది. ఈనెల 18న మహారాష్ట్ర ఔరాద్ నుంచి ప్రారంభమైన 1200 మందితో కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం లచ్ఛపేటకు 12 గంటలకు చేరుకుంది. మహాదేవ్ స్వామీజీ తోపాటు వేదపండితులు హిందూ ధర్మ ప్రచారకులు విచ్చేసారు. గ్రామ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో హైందవ ధార్మిక సభను నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement