Saturday, May 4, 2024

త‌మ్మినేని కృష్ణ‌య్య కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

ఖమ్మం రూరల్ మండలం తెల్ధారుపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణ‌య్య కుటుంబాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. త‌మ్మినేటి కృష్ణ చిత్ర‌ప‌టం వ‌ద్ద పూలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. త‌మ్మినేని కృష్ణ‌య్య హ‌త్య‌కు గురికావ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement