Tuesday, May 7, 2024

కొత్తగూడెం ప్రజా గర్జనకు బయలుదేరిన సీపీఐ శ్రేణులు..

బెల్లంపల్లి, జూన్ 11 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ప్రజా గర్జన లక్ష గొంతుకల రణ‌నినాదం భారీ బహిరంగ‌ సభకు ఆదివారం ప్రత్యేక రైళ్లలో బెల్లంపల్లి నియోజకవర్గ నుంచి భారీగా త‌ర‌లి వెళ్లారు. స‌భ‌కు వెళ్లిన వారిలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, కార్యవర్గ సభ్యులు నర్సయ్య, మామిడల రాజేశం, పట్టణ కార్యదర్శి డీఆర్ శ్రీధర్, తాండూర్ మండల కార్యదర్శి సాలిగామ సంతోష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, వేమనపల్లి మండల కార్యదర్శి అందె పురుషోత్తం, జిల్లా సమితి సభ్యులు అడేపు రాజమోగిలి, గుండా చంద్రమణిక్యం, బియ్యాల ఉపేందర్, ఎల్తురి శంకర్, మేకల రాజేశం, బెల్లంపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, ఫిట్ కార్యదర్శి తిరుపతి గౌడ్, మిణుగు లక్ష్మీనారాయణ, జాడీ పొశం, కొంకల రాజేష్, రామచందర్, స్వామిదాస్, బండారి శంకర్, భరత్, రత్నం, ఐలయ్య, కుందేల సంజీవ్, నరేష్, ఉప్పుల శంకర్, సుమారు 2 వేయిల మంది తరలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement