Sunday, May 12, 2024

రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

చెన్నూర్ : తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కోటపెల్లి మండలం అర్జునగుట్ట ప్రాంత బ్రిడ్జి పై ఉదయం నుంచి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మావోల అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా జైపూర్ ఏసిపి నరేందర్ ఆధ్వర్యంలో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ వెంకట్ సిబ్బంది ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement