Wednesday, May 8, 2024

పల్లెప్రగతి, నర్సరీ పనుల పరిశీలన

వేమనపల్లి : గ్రామపంచాయితీలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌ యార్డు, కాంపోస్టు షెడ్డు, శ్మశానవాటిక పనులను ఏపిఓ అనీల్‌కుమార్‌ పరిశీలించారు. అనంతరం అక్కడి పని వారికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement