Friday, April 26, 2024

ఒక్కరోజు నిరాహార దీక్ష

చెన్నూరు : మండలంలోని గంగారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సదావరి సాయితేజ ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌పై ప్రభుత్వం అవినీతి ముద్ర వేసి రాష్ట్ర క్యాబినెట్‌ నుండి భర్త్‌రఫ్‌ చేసినందుకు నిరసనగా బీసీ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement