Monday, May 13, 2024

వెంకటకిష్టయ్య పుణ్యతిథి

బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర నివాసంలో జరిగిన వెంకటకిష్టయ్య పుణ్యతిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, అరిగెల నాగేశ్వర్‌రావు, గుల్లపల్లి ఆనంద్‌, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ, బొడ్డు నారాయణ, గెల్లి రాజలింగు, రాజ్‌కుమార్‌ పాండే, మూరుకూరి చంద్రయ్య, శ్యాంసుందర్‌ సార్డా, అబ్దుల్‌ నవాబ్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement