Friday, April 26, 2024
Homeతెలంగాణ‌రంగారెడ్డి

రంగారెడ్డి

ఢిల్లీ తరహాలో మన స్కూల్స్​.. సీఎం కేసీఅర్ ప్రత్యేక దృష్టి: ఎంపీ రంజిత్ రెడ్డి

ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయని, వాటి మాదిరిగానే తెలంగాణ‌లో అభివృధి చేయాలని ...

Big Story: ప్లాట్ల విక్రయాలకు ఫుల్ డిమాండ్‌.. రంగారెడ్డి జిల్లాలో 194.49కోట్లు

ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి : హైదరాబాద్‌ మహానగరం చుట్టూరా విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు వాయువేగంగా పెరిగిపోతున్నాయి. చుట...

చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

ధరూర్ : చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో పక్కనే ఉన్న అడవిలో చోటు చేసుకుంది...

గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది : మంత్రి సత్యవతి

గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద‌ని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్లో గిరిజన ఆవాసాలకు లింక...

మా భూములు లాక్కుంటే…. ఆత్మహత్యలే

మాకు మూడెకరాల భూమి ఇవ్వకున్నా పర్వాలేదు.. కానీ మా భూములు లాక్కుంటే మాకు మిగిలేది ఆత్మహత్య లేనని రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని మోకిల గ్రామ రై...

ఈతకెళ్లి మరణించిన బాలుర కుటుంబాలకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువులోకి ఈత కోసం వెళ్లి మరణించిన ముగ్గురు బాలుర కుటుంబాలను రాష్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ...

రంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం

రంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచరించింది. జిల్లాలోని యాచారం మండలం తాడిపత్రిలో చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో రెం...

సోమారంలో గిరిజన గురుకులానికి మంత్రుల‌ భూమిపూజ

రాష్ట్ర మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, మ‌ల్లారెడ్డిలు రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మేడ్చ‌ల్ మండలం సోమారం గ్రామంలో తెలంగాణ...

Breaking: ఉరి వేసుకుని తండ్రి కొడుకు ఆత్మహత్య

తండ్రీ కొడుకు ఉరివేసుకొని మృతిచెందిన విషాధ ఘ‌ట‌న తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని షాద్ నగర్ పరిధిలోని చౌదర్ గూడ మ...

నిరుద్యోగులకు శుభవార్త : ఇంద్రన్నమెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ

మహేశ్వరం నియోజకవర్గంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువత రానున్న పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన కోచింగ్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్...

బ్రతుకుదెరువు కోసం వచ్చి.. ఆర్టీసీ బస్సులో మృతి

జవహర్ నగర్ : మంగళవారం జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో (ఆర్టీసీ) బస్సులో ప్రయాణం చేస్తూ అనూప్ తివారి (27) అనే వ్య‌క్తి మ...

Breaking: బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి

బొలెరో వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంది. పూడూరు మండల పరిధిలోగల చీలాపూర్ పెట్రోల్ బంక్ ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -