Tuesday, April 30, 2024

AP: ప్రాణ‌హాని… ర‌క్ష‌ణ క‌ల్పించండి… విశాఖ సీపీకి జేడీ లేఖ

త‌న‌కు ప్రాణహాని వుందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి(జేడి) లక్ష్మీనారాయణ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement