Saturday, April 27, 2024

మా భూములు లాక్కుంటే…. ఆత్మహత్యలే

మాకు మూడెకరాల భూమి ఇవ్వకున్నా పర్వాలేదు.. కానీ మా భూములు లాక్కుంటే మాకు మిగిలేది ఆత్మహత్య లేనని రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని మోకిల గ్రామ రైతులు తెలిపారు. గ్రామంలోని సర్వేనెంబర్ 96, 197లలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు అధికారుల ముందు పేర్కొన్నారు. 80 శాతం దళితుల ఆధీనంలో ఉన్న ఈ భూముల్లో ప్రాణాలను వదలడానికైనా సిద్ధంగా ఉన్నాము.. కానీ భూములను వదలడానికి సిద్ధంగా లేమని అధికారులకు ఖరాఖండిగా మోకిల గ్రామ రైతులు తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement