దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ : ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్
ఖానాపూర్, జూన్ 2 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే దిక్సూచిగా మారిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్...
Nirmal : తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ ప్రతినిధి.. ప్రభా న్యూస్ : ఎంతో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితాలతో ఏర్పడిన స్వరాష్టం సిద్ధించడంతోనే.. దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణ రా...
Mancheriala : తొమ్మిదేళ్లలో ఎనలేని ప్రగతి.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్
భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ తెలియజ...
Adilabad: పిల్లల అక్రమ రవాణా ముఠా అరెస్ట్
పిల్లలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో పిల్లల అక్రమ రవాణా ముఠాలోని 9మంది...
ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యే దుర్గం వివాదం – జంతర్ మంతర్ వద్ద శేజల్ నిరసన
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్ప...
Nirmal: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సోన్ మండలం మాద...
నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు.. 4న సమీకృత కలెక్టరేట్ ప్రారంభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ నెల 4న నిర్మల్ జిల్...
ధాన్యం బస్తాలతో.. జాతీయ రహదారిపై ఆందోళన
చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలా ఎల్లక్కపేట ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదురుగా ఉన్న 63 జాతీయ రహదారి పై సమీప గ్రామాల రైతులు ఐకేపీ సెంటర...
TS | బాసర ట్రిపుల్ ఐటీ షెడ్యూల్ విడుదల.. జూన్ 5 నుంచి దరఖాస్తులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1న నోటిఫికేషన్ వెలువడ...
బైక్ మీద నుంచి పడి ఒకరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
సొన్ (ప్రభ న్యూస్): సొన్ బ్రిడ్జ్ పై బైక్ అజాగ్రత్తగా నడుపుతూ కింద పడడంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఆలూరు మండలంలో జరిగ...
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి.. ఆస్పత్రిపై బంధువుల దాడి
వైద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే శిశువు చనిపోయిందని.. ఆస్పత్రిపై బంధువులు దాడిచేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్ల...
Danger Dogs| బర్రెను కరిచిన పిచ్చి కుక్క.. ఆ పాలు తాగిన దుడ్డె రేబిస్తో మృతి, గ్రామంలో ఆందోళన
తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో రేబిస్ వ్యాధితో బర్రె దుడ్డె చనిపోయింది. ఇది ఇప్పుడు ఆ గ్రామస్తులను భయాందోళనకు గురి...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -