Saturday, April 1, 2023
Homeతెలంగాణ‌ఆదిలాబాద్

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైకుంఠ దామం

బెల్లంపల్లి : అభివృద్ధికి ఆదర్శంగా... సంక్షేమానికి నిదర్శనంగా... బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయితీ నిలుస్తోంది. చంద్రవెల్లి స...

ప్రపంచ పిచ్చుకల దినోత్సవం

మంచిర్యాల : పిచ్చుకలు ఒకనాడు పంటచేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇండ్ల ముంగిట ఇవి గుంప...

మౌనం పాటించిన పంచాయితీ సిబ్బంది

బెల్లంపల్లి : సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలం మీన్‌పూర్‌ గ్రామపంచాయితీ కార్యదర్శి జగన్నాథం పని ఒత్తిడి వల్ల మానసిక వేధనకు గురై ఆత్మహత్య చ...

అక్రమ నిర్మాణాల తొలగింపు..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సర్వేనెంబర్‌ 170 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను ఇంచార్జి తహశిల్దార...

తిరుమల గూడెంలో త్రాగునీటి గోస

కాసిపేట: ఊరిలో ఉన్నది ఒకటే చేతి పంపు. ఎండకాలం వచ్చిందంటే అది ఎండిపోతుంది. దాంతో గూడెంలో త్రాగునీటి ఎద్దడి పీడిస్తూ ఉంటుంది. శాశ్వత పరిష్కార...

వేటగాళ్ల ఉచ్చులో రైతు మృతి

కన్నెపల్లి : కన్నెపల్లి మండలం దాంపూర్‌ గ్రామ సమీపంలో పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు రైతు మేకల శంకర్‌ (50) బలి అయ్యాడు. ...

మిషన్‌ భగీరథ అధికారులతో సమీక్షా

బెల్లంపల్లి : బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మిషన్‌ భగీరథ డీఈ, ఏఈ, ఇతర అధికారులతో ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించా...

అసత్య ఆరోపణలు వద్దు..

బెల్లంపల్లి : గురుకులాల కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అంబేడ్కర్‌...

బిజెపి నిరసన..రాస్తారోకో

బెల్లంపల్లి: హిందూ వ్యతిరేక స్వేరోస్‌ వ్యవస్థాపకుడు, ప్రభుత్వ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అనుచరులు సూర్యపేట జిల్లాలో బిజెపి ...

కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌..

బెల్లంపల్లి : యువతలోని ప్రతిభను వెలికితీసేందుకే కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెఘా టోర్నమెంట్‌ను నిర్వహిస్తు...

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా..

నిర్మల్‌ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులతో కలుపుకుని పాఠశ...

భైంసా గురుకుల పాఠ‌శాల‌లో క‌రోనా క‌ల్లోలం – 35కి చేరిన పాజిటివ్స్…

భైంసా బాలుర గురుకుల పాఠశాలలో తాజాగా మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులతో కలుపుకుని పాఠశాలలో...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -