వ్యాపారి లక్ష్మీకాంతరావు దారుణహత్య
మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గద్దరాగడిలో వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతరావు (54)ను గుర్తుతెలి...
నవతరానికి స్ఫూర్తి ప్రదాత పూలే : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
చెన్నూర్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు నియోజక...
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం – మంచిర్యాల నుంచి LIVE
https://youtu.be/L2njQFWLhnM
భైంసాలో నకిలీ నోట్ల కలకలం..!
నిర్మల్ జిల్లా భైంసాలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రవీణ్ అనే కూరగాయల వ్యాపారి దగ్గర ఓ బాలుడు రూ.500 నోటు ఇచ్చి రూ.20 కూరగాయలు కొనుగోలు చేస...
జీవో నెంబర్ 76 ద్వారా.. 500 మందికి పట్టాల పంపిణీ..
బెల్లంపల్లి ఏప్రిల్ 10 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గత కొంతకాలంగా నివాసముంటున్న వారికి జీవో నెంబర్ 76 ద్వారా అర్హులైన 500 మందికి ...
ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్.. ఈ నెల 14న మంచిర్యాల జిల్లాలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెరుగైన స్థానాలు దక్కించుకోవాలనే పట్టుదల...
బాసర అమ్మవారి ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పరిసర ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులక...
21వ రోజు విజయవంతంగా భట్టి విక్రమార్క పాదయాత్ర
నస్పూర్, ప్రభ న్యూస్ : మంచిర్యాల జిల్లాలో శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడు రోజుల విరామం అనంతరం 21వ...
నరేంద్ర మోడీకి భట్టి బహిరంగ లేఖ..
నస్పూర్, ఏప్రిల్ 7 (ప్రభ న్యూస్) : ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నరేంద్ర మోడ...
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం..
తాండూర్ ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్ప...
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఏసీపీ
భీమారం 6 ఏప్రిల్ (ప్రభ న్యూస్) : పదో తరగతి పరీక్ష కేంద్రాలను(హాల్) జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు తనిఖీ చేశారు. గురువారం భీమా...
బెల్లంపల్లిలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
బెల్లంపల్లి ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గురువారం కాంట చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అ...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -