Thursday, May 16, 2024

టీడీపీ సీనియర్ నాయకుడు సనపల పాండురంగరావు కరోనాలో మృతి…

విశాఖపట్నం – తెలుగుదేశం పార్టీ సినీయర్ నాయకుడు. ఆ పార్టీ అదికార ప్రతినిథి సనపల పాండురంగరావు కోవిడ్ బారీన పడి మంగళవారం మృతి చెందారు . ఇటివలే పాండురంగరావు ఆరోగ్యానికి గురికావడంతో నగరంలో ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికత్స పొందుతున్నారు . అయితే మంగళవారం పాండురంగరావు తుది శ్వాశ విడిచారు .
ఉత్తర నియోజక వర్గం పరిథి మాధవధార ప్రాంతానికి చెందిన పాండురంగరావు టీడీపి అవిర్భావం నుండి పార్టీలో చురుగ్గా వ్యవహారించారు . ఆయన మృతి తో మాధవధార ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి .

Advertisement

తాజా వార్తలు

Advertisement