Saturday, April 27, 2024

మట్టిచెరియలు పడి ఒక‌రి మృతి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని చెరువులో మట్టి తవ్వుతూ, మట్టిదిబ్బలు పడి ఒక‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదం విజలాపురం గ్రామంలో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్ళితే.. రామకుప్పం మండలంలోని విజలాపురం గ్రామంలో చెరువులో మట్టి తవ్వుతూ,మట్టి దిబ్బలు పడి విజలాపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement