Thursday, May 16, 2024

వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఫ్రీడ‌మ్ ర‌న్

వ‌రంగ‌ల్ : భారత స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఫ్రీడమ్ రన్ గురువారం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మాన్నిజెండా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా కలెక్టర్ గోపి ఊపి ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement