Saturday, April 27, 2024

స్వచ్ఛ సర్వేక్షన్ పై మేయ‌ర్, కమిషనర్ స‌మావేశం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన ఆయా డివిజన్ల పరిధిలో రోడ్లు, డ్రైనేజ్, పైప్ లైన్ నిర్మాణాలు వంటి పనులు, అదే విధంగా కార్పొరేషన్ లో చేపట్టబోయే పలు నిర్మాణాభివృద్ది పనుల పై ఇంజనీరింగ్ విభాగం అధికారులతో, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో AMC, DE లు,AE, వర్క్ ఇన్ స్పెక్ట‌ర్లు, నాక్ ఇంజనీర్లు, ఇతర ముఖ్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement