Saturday, April 27, 2024

సిఎం సహాయ నిధి చెక్..

షాద్‌నగర్‌ : ‌ మున్సిపాలిటీలో గాంధీ నగర్‌ కాలనీకి చెందిన పల్లటి రవీందర్‌కు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 30వేల చెక్కును మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిఎం సహాయ నిధి చెక్కు అందజేయడం పట్ల సిఎం కేసిఆర్‌కు.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు.. పల్లటి రవీందర్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement