Monday, May 13, 2024

భ‌క్తుల‌తో శివాల‌యాలు కిట‌కిట‌…

నిజామాబాద్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులతో శైవ క్షేత్రాలు కిక్కిరిశాయి. నీలకంటేశ్వరాలయం, శంభుని గుడి, భిక్కనూరు సిద్దిరామేశ్వర ఆలయం, నందిపేట్ పలుగుగుట్ట, బోధన్ చక్రేశ్వర శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement