Monday, May 6, 2024

కొంపల్లిలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం

కుత్బుల్లాపూర్ : మేడ్చల్ నియోజకవర్గం పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఘన స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ మేడ్చల్ వెళ్తున్న క్రమంలో కుత్బుల్లాపూర్ కొంపల్లిలో ఎమ్మెల్సీ రాజు, ఇతర టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కు స్వాగతం పలికి కేటీఆర్ కాన్వాయ్ వెనుకాల మేడ్చల్ తరలివెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement