Wednesday, May 1, 2024

గౌరవెల్లి బాధితులను పరామర్శించిన – సి పి ఐ నారాయ‌ణ‌

గౌరవెల్లి బాధితులను పరామర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర తాత్కాలిక కార్యదర్శి పల్లా వెంకట రెడ్డిలు. గౌరవెళ్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం తో గాయపడి కరీంనగర్ లోని సన్ రైస్
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మహిళలను సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ .. సీపీఐ రాష్ట్ర తాత్కాలిక కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకట రెడ్డిలు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement