Sunday, May 19, 2024

Breaking: గవర్నర్ తమిళిసై ని కలిసిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళిసై ని కలిశారు. సర్పంచులు, గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలపై బీజేపీ నేతలు గవర్నర్ కు తెలిపారు. సమస్యలను పరిష్కారానికి కృషి చేయాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement