Saturday, April 27, 2024

నిరుపేద కుంటుంబానికి ఆర్థిక సహాయం..

నంగునూర్‌ : మండల కేంద్రమైన నంగునూర్‌ లో వారం రోజుల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన రాగుల బలమల్లు అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతి విషయాన్ని ఎంపీటీసీ కోల సునీత మహేందర్‌ గౌడ్..‌ మంత్రి హరీష్‌ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశానుసారం తక్షణ సహయంగా కోల మహేందర్‌ గౌడ్‌ 2500 రూపాయలు సహాయన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షులు బాపోచయ్య బడే రాజయ్య, మండల ప్రదాన కార్యదర్శి దాసరి రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement