Sunday, May 5, 2024

బూర్గంపహాడ్ లో లైన్మెన్ మృతి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో (LM) లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న చిర్రా రమేష్ (42) బూర్గంపహాడ్ లో విధులు నిర్వహిస్తుండగా, గుండెపోటు రావడంతో హుటా, హుట్టిన భద్రాచలం ఆసుపత్రికి తరలించగా అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement