Thursday, May 9, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుకలు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ, ఉపసర్పంచ్‌, ఏఎంసీ చైర్మన్‌, పాక్స్‌ చైర్మన్‌, వైస్‌ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, వార్డుసభ్యులు, వీఓఏ, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement