Tuesday, May 14, 2024

ఘనంగా సమైక్యత వజ్రోత్సవాలు.. జాతీయ జెండా ఎగరవేసిన వినోద్ కుమార్

తెలంగాణ జాతీయ సమైక్యత మజోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం జూనియర్ కళాశాల మైదానంలో ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, డీసీపీ రూపేష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్ కుమార్, ఎసిపి సారంగపాణి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement