Tuesday, July 23, 2024

TS : ప్రజలందరూ ఓటింగ్‌లో పాల్గొనాలి… బిజెపి అభ్యర్థి బండి సంజయ్

ప్రజలందరూ తప్పకుండా ఓటింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మొదట మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు మరోసారి పార్లమెంటుకు వెళ్తానన్నారు. ప్రజల మద్దతు ధరకే ఉందని తప్పకుండా విజయం సాధిస్తానన్నారు. భారతదేశానికి మూడోసారిగా మోడీ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement