Thursday, July 25, 2024

TS | పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ.. కేసు న‌మోదు

జగిత్యాల జిల్లాలో ఓటేస్తూ ఫోటో తీసుకున్న యువ‌కుడిపై కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని 8 పోలింగ్ బూత్‌లో రెడ్డవేని జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement