Thursday, May 2, 2024

పట్టపగలే నడిరొడ్డుపై దారి దోపిడి..

కూకట్‌పల్లి దుండగులు తెగించారుజ పట్టపగలే నడి రోడ్డుపై ఓ వ్యాపారిని కత్తితో బెదిరించి దోపిడికి పాల్పడ్డారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జలాలుద్దీన్ అనే బిస్కెట్లు వ్యాపారిని కత్తిదో బెదిరించి దాడికి పాల్పడ్డారు. ఇద్దరు దుండగులు వ్యాపారిపై దాడి చేసి అతని జేబులో ఉన్న డబ్బులు లాక్కున్నారు. గంజాయి సేవించే గ్యాంగు తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఆధారంగా అగంతకులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement