Sunday, May 26, 2024

Crime: భర్త చేతిలో భార్య దారుణ హత్య

కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త అనుమానంతో భార్య ను దారుణంగా హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెనుగువాడలో నివాసముంటున్న మెరుగు సంధ్య(27) ను భర్త గణేష్ కత్తితో దారుణంగా పొడిచి హతమార్చాడు. ఈ దాడిలో సంధ్య అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement