Monday, May 13, 2024

బస్తీ దవాఖాన ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

గజ్వేల్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లోని సంగాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఏంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement