Friday, April 26, 2024

సీడీఎస్ బిపిన్ రావత్ కు నివాళులర్పించిన బండి సంజయ్

కామరాజ్ మార్గ్ లో సీడీఎస్ బిపిన్ రావత్, మధులికా రావత్ ల భౌతిక కాయానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ మృతి దేశానికి తీరని లోటన్నారు. దేశానికి ఆయన చేసిన అపురూపమైన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అలాంటి వ్యక్తులు మళ్ళీ జన్మించాలన్నారు. సీడీఎస్ బిపిన్ రావత్, మధులికా రావత్ లకు నివాళులర్పించిన ఫోటోలను బండి సంజయ్ కూ యాప్ లో పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement