Sunday, May 12, 2024

అక్రమ నిర్మాణాల కూల్చివేత..

బెల్లంపల్లి : పట్టణంలోని షంషీనగర్‌ బస్తీలో బూదకలన్‌ శివారు సర్వేనెంబర్‌ 170 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను బెల్లంపల్లి తహశిల్దార్‌ కుమారస్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంగా తహశిల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement