Friday, April 26, 2024

Breaking : బైక్ పై కొడుకు మృత‌దేహాన్ని గ్రామానికి త‌ర‌లించిన తండ్రి

నెల్లూరు సంగంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై కొడుకు మృత‌దేహాన్ని త‌ర‌లించాడు ఓ తండ్రి.మృత‌దేహం తీసుకెళ్లేందుకు వాహ‌నం దొర‌క‌క మృతుడి కుటుంబ‌స‌భ్యులు అవ‌స్థ‌లు. బైక్ లోనే స్వ‌గ్రామానికి కొడుకు మృత‌దేహాన్ని త‌ర‌లించారు. పోస్టుమార్టం చేస్తార‌నే విష‌యం తెలియ‌క మృత‌దేహాన్ని తీసుకెళ్లారు కుటుంబ‌స‌భ్యులు. కాగా గ్రామం నుంచి తిరిగి ఆసుప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు. స‌మాచారం లేకుండా మృత‌దేహాన్ని త‌ర‌లించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement