Thursday, March 28, 2024

Breaking: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లాలో ఇవ్వాల విషాదం నెలకొంది. యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న తల్లి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లి, కుమార్తె చనిపోగా.. మరో కుమార్తె, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement