Sunday, May 12, 2024

Breaking : బిజెపిలో చేరుతున్నా-తెలంగాణ‌వాదుల‌ను మోసం చేసిన కేసీఆర్ – కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అన్నారు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి. నేను బిజేపిలో చేరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. జూలై3న బిజెపిలో చేరుతున్న‌ట్లు చెప్పారు.కాంగ్రెస్ కి అంత‌శ‌క్తి లేద‌న్నారు. తెలంగాణ వాదుల‌ను సీఎం కేసీఆర్ మోసం చేశార‌న్నారు.కేసీఆర్ ప‌క్క‌న పువ్వాడ‌..త‌ల‌సాని..స‌బిత‌లాంటి వారు ఉన్నారు. టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల దోపిడీ ఎక్కువైంద‌న్నారు. నియంత పాల‌న‌ను అంతం చేయ‌డం బిజెపి వ‌ల్లే అవుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement