Thursday, May 16, 2024

Breaking: సంజయ్ రౌత్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ముంబై కోర్టు సంజయ్ రౌత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం దావా కేసులో సంజయ్ రౌత్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సంజయ్ రౌత్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement