Tuesday, April 30, 2024

Breaking: PM పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరడంపై ఎస్పీజీ సీరియస్

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరడంపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సీరియస్ అయ్యింది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ అంటోంది. బెలూన్ల తరహాలోనే డ్రోన్లను ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement