Friday, April 26, 2024

కేటీఆర్ చేతుల మీదుగా “కథా రచన” ఆవిష్కారం

హైదరాబాద్ – ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత కే. దశరథ్ రాసిన “కథా రచన” పుస్తకాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు హరీశ్ శంకర్, వివి వినాయక్, వీ.ఎన్. ఆదిత్య, నాగ్ అశ్విన్, కాశీ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement