Thursday, May 23, 2024

విష్వ‌క్ సేన్, నేహాశెట్టిల గ్యాంగ్ ఆఫ్ గోదావ‌రి నుంచి ల‌వ్ డ్యూయ‌ట్…

YouTube video

విష్వక్ సేన్ హీరోగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందుతోంది. కృష్ణచైతన్య ఈ మూవీకి ద‌ర్శ‌కుడు . గోదావరి తీరప్రాంతంలో జరిగే ఇసుక మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాగే కథ ఇది. నేహా శెట్టి కథానాయిక. డిసెంబ‌ర్ 8వ తేదిన ఈ మూవీ విడుద‌ల కానుండగా ప్ర‌యోష‌న్ లో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు.

‘అద్దాల ఓణీలా .. ఆకాశవాణిలా, గోదావరి గట్టుపై మెరిశావు మణిలా’ అంటూ ఈ పాట సాగుతోంది. గోదావరిలో పడవ ప్రయాణంతో ఈ పాట మొదలై .. పల్లె అందాల నడుమ సాగుతోంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement