Friday, April 26, 2024
Homeబిజినెస్

బిజినెస్

కరోనా దెబ్బ నుంచి కోలుకున్న భారత్‌, వృద్ధిరేటు సంతృప్తికరం

మూడు సార్లు కరోనా పంజా విసిరినా భారత్‌ ఆర్థిక వ్యవస్థ బలంగా కోలుకుందని అమెరికా ఆర్ధిక శాఖ తన నివేదికలో పేర్కోంది. 2021 మధ్యలో వచ్చిన రెండో ...

మరింత తగ్గిన ఎల్‌ఐసీ షేరు విలువ.. మ‌రింత ప‌డిపోయే చాన్స్‌

స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించిన నాటి నుంచి జీవిత బీమా సంస్థ షేర్ల విలువ పతనం అవుతూనే ఉన్నాయి. వరసగా 9వ రోజు కూడా ఎల్‌ఐసీ షేర్లు నష్టాల్లో ట...

భారీగా వ‌సూలు కానున్న‌ ఆదాయ‌పు ప‌న్ను.. అంచ‌నా వేస్తున్న అధికారులు

ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లు అంచనాలకు మించి నమోదయ్యే అవకాశం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే , 2021-22 ఆర్థిక సంవత్సరంలో పరోక...

ఐపీఎల్‌ బిడ్‌ నుంచి తప్పుకున్న అమెజాన్‌.. ప్రసార హక్కుల కోసం 60 వేల కోట్లకు టెండర్‌..

ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌ హక్కుల కోసం జరిగే బిడ్డింగ్‌ నుంచి తప్పుకోవాలని అమెజాన్‌ నిర్ణయించింది. ఐపీఎల్‌ ప్రసార హక్కులు సాధించడం ద్వారా మన దేశం...

ఇన్వెస్టర్ల సంపద 3.20 లక్షల కోట్ల ఆవిరి.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా పతనం

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ధరల పెరుగుదల, కోవిడ్‌ భయాలు, మండుతున్న ముడి చమురు ధరలు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ….. ఇలా అన్నీ కలిసి...

కంపెనీల అత్యాశే బ్యాటరీల పేలుడుకు కారణం.. బ‌జాజ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వెల్ల‌డి

ఎలక్ట్రికల్‌ వాహనాల్లో బ్యాటరీల పేలుడుకు కంపెనీల అత్యశ, మతిలేని మార్కెట్‌ పోటీనే కారమణమని బజాజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ అభిప్...

ఇ-మెబిలిటీకి ప్రోత్సాహం, దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాబోయే పదేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవాన్ని తీసుకురావడానికి ప్రత్యేక ప్రయత్నాల్లో భాగంగా బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ...

ఐఫోన్​లో ఈ–సిమ్​ ఈజీగా యాక్టివేట్​ చేసుకోవచ్చు.. ఐఓఎస్​ 16 ద్వారా బిగ్​ అప్​డేట్​

టెక్ దిగ్గజం ఆపిల్​ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022లో ప్రకటించినట్టు ఐఓఎస్​ 16లో కొత్త కొత్త ఫీచర్స్​ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ...

ఒప్పో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌.. అత్యంత స్టైలిష్‌ 5జీ కే10 ఫోన్ లాంచ్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ప్రఖ్యాత అంతర్జాతీయ స్మార్ట్‌-డివైస్‌ బ్రాండ్‌ ఒప్పో తన కె సిరీస్‌లో సరికొత్త కే10 5జీని గురువారం ఆవిష్కరించిం...

వైవిధ్యం కోరుకుంటున్న ప‌ర్యాట‌కులు.. ఓయో ఇండియాస్ క‌ల్చ‌ర‌ల్ ట్రావెల్ నివేదిక వెల్ల‌డి

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : భారతదేశపు పర్యాటక కేంద్రాల వైవిధ్యతల్లో కోస్తా, పర్వతాలు, నగరాల ఆవలకూ విస్తరించింది. ప్రపంచంలో అత్యంత పురాతన నా...

సరికొత్త వెూటో జీ82 5జీ స్మార్ట్‌ ఫోన్‌ని లాంచ్‌ చేసిన వెూటోరోలా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అద్భుతమైన బిలియన్‌ కలర్‌, 120 హెచ్‌ జెడ్‌ పి ఓఎల్‌ ఈడీ డిస్‌ ప్లే, ఓఐఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో 50 మెగాపిక్సె...

ప్రి-మాన్సూన్‌ సర్వీస్‌ క్యాంప్‌ను ప్రారంభించిన బీఎండబ్ల్యూ ఇండియా

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా తన డీలర్‌ నెట్‌వర్కు వ్యాప్తంగా బీఎండబ్లయూ, మిని వాహనాలకు ప్రి-మాన్సూన్‌ సర్వీస్‌ క్...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -