Thursday, May 2, 2024

Rejected – పోన్ ట్యాపింగ్ నిందితుల‌కు బెయిల్ నో…

హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ ఇస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తార‌నే పోలీసుల త‌రుపు న్యాయ‌వాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement