Thursday, April 25, 2024

ప్రకాశం

AP – ఆరోప‌ణ‌లు రుజువు చేస్తే ఆస్తి మొత్తం రాసిస్తా – బాలినేని

ఒంగోలు - పేద‌ల కోసం కొన్న భూములకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని, వాటిని రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్...

AP – తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

ఒంగోలు: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా దుండగులు ఆ...

AP: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఆటోలో మంటలు చెలరేగి...

AP – పేదలకు కొత్త ఆసుపత్రి ‍ ‍ ‍- ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే

పశ్చిమ ప్రకాశం (ప్రభన్యూస్ ప్రతినిధి) - ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలో రూ. 24 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించిన ప్రాంతీయ వైద...

AP మొన్నటి వరకు మూడు ముక్కలాట .. ఇప్పుడు నాలుగు చెక్కల మాట – జగన్ పై చంద్ర బాబు గరం గరం

ఇంకొల్లు: అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం...

AP: మార్కాపురంలో వైభవంగా ప్రారంభమైన రథ‌సప్తమి ఉత్సవాలు

పశ్చిమ ప్రకాశం ప్రతినిధి, ప్ర‌భ‌న్యూస్ః ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అం...

AP – ఒంగోలు, బాపట్ల ఎంపీ సీట్లపై పార్టీల క‌స‌ర‌త్తు

ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు - ఒంగోలు, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎంపీ అభ్యర్థుల ఎంపిక లో ప్రధాన రాజకీయ పక్షాలు వైసీపీ, టీడీపీలు కసరత్తుల...

AP – ర‌థ‌స‌ప్త‌మికి అంతా రెడీ

పశ్చిమ ప్రకాశం (ప్రభన్యూస్ ప్రతినిధి) :తిరుమల తిరుపతి తరహాలో ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథసప్తమి ఉత్సవాలను అత్యంత వ...

Telugudesam – ప్ర‌కాశం జిల్లాలో భువ‌నేశ్వ‌రి నిజం గెల‌వాలి యాత్ర …

దర్శి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో కొనసాగింది. చంద్రబాబు అరెస్టుత...

Clarify – ఎంపీ అభ్యర్థి ఎవ‌రైనా ఓకే .. అభ్యంతరం అస్స‌లు లేదు – బాలినేని

( ప్రభన్యూస్, ఒంగోలు బ్యూరో ) - ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎవ్వరొచ్చినా అభ్యంతరం లేద‌ని, త‌న పని తాను చేసుకుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివ...

AP: కోటి రూపాయ‌లు స్వాధీనం – ఇద్ద‌రు అరెస్టు

టంగుటూరు (ప్రభ న్యూస్) : ఏపీలో కోటి రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో మంగ‌ళ‌వారం జ‌రిగి...

Ongole – రైతు బాధ‌లు ప‌ట్ట‌ని జ‌గ‌న్ … వైఎస్సార్ వార‌సుడు ఎలా అవుతాడు? ష‌ర్మిల

(ప్రభన్యూస్, ఒంగోలు బ్యూరో) - రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కోసమే మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ లోకి వచ్చింది. ఇక్కడి టీడీపీ, వైసీపీలు బీ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -