Sunday, April 28, 2024

AP – తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం

ఒంగోలు: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసినట్లు స‌మాచారం. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement