Monday, April 29, 2024

Telugudesam – ప్ర‌కాశం జిల్లాలో భువ‌నేశ్వ‌రి నిజం గెల‌వాలి యాత్ర …

దర్శి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో కొనసాగింది. చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.
దర్శికి చెందిన పరిశుద్ధరావు, సింగన్నపాలెంలో హనుమంతరావు కుటుంబాలతోపాటు తూర్పుగంగవరంలోని కార్యకర్త జంపాల నరసింహారావు మ‌ర‌ణించ‌డంతో తేజ వృద్ధాశ్రమంలో ఉంటున్న ప్ర‌స‌న్న ల‌క్ష్మీని క‌లిసి ఓదార్చారు. ఆమెకు, అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చి . రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు .. అలాగే మ‌రో కుటుంబాల‌కు మూడేసి ల‌క్ష‌ల చొప్పున సాయం అంద‌జేశారు.. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడిన ఆమె పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement