కృష్ణా
ఓటు వేసిన పవన్ కళ్యాణ్
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జనసేనాన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమటల...
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: నిమ్మగడ్డ
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో...
కృష్ణా జిల్లాలో 13.72 శాతం పోలింగ్ నమోదు..
మచిలీపట్నం - కృష్ణా జిల్లాలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతున్నది.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు...
బందరులో ఓటు వినియోగించుకున్న మంత్రి పేర్ని నానీ, కొనకళ్ల…
మచిలీపట్నం - మచిలీపట్నం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతున్నది.. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరా...
పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతి...
ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్..
విజయవాడ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పో...
అభిమాని భార్గవ్ కేన్సర్ చికిత్స కి రూ 5 లక్షలు అందించిన పవన్ కల్యాణ్
పామర్రు -జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్ ను ఈ రోజు రాత్రి అతని...
రేపు విజయవాడలో ఓటు వేయనున్న జనసేనాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విజయవాడ వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన ఓటు వేయనున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడి...
గుడివాడలో 10 మంది విద్యార్థులకు అస్వస్థత
కృష్ణాజిల్లా గుడివాడ ఆర్.సి.యం ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకటి, రెండువ తరగతులకు చెందిన 10మంది విద్యార్థులు పాఠశా...
ఒలింపిక్స్లో తెలుగు కుర్రాడికి బెర్త్ ఖాయం
విజయవాడ: త్వరలో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. పుణెలో నిర్వహించిన ఫైనల్ ...
కోడికత్తి రెడ్డి, తాపీకత్తి నాని బందరుకు చేసిందేమిటి – సూటిగా ప్రశ్నించిన లోకేష్..
తాడేపల్లి కోడికత్తి రెడ్డి ,బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని, .బందరు లో పీకింది ఏంటి? అని టిడిపి జాతీయ కార్యదర్...
పురుషులతో సమానంగా పోటీ పడగల సత్తా మగువలది – ఎపి ప్రధమ పౌరురాలు సుప్రవ హరిచందన్
విజయవాడ - తగిన అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలుగుతారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సతీమణి, రాష్ట్ర ప్రధమ పౌరురాల...
- Advertisment -
తాజా వార్తలు
- Advertisment -