Thursday, May 9, 2024

పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగడ్డ

విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నికల ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్‌తో కలిసి విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ తనిఖీ చేశారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్‌ఈసీ కోరారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement